31, మార్చి 2018, శనివారం

ఆహ్వానం

బ్లాగ్ మిత్రులకు ఆహ్వానం 
పుస్తకావిష్కరణ ఆహ్వానం
"కుల వృక్షం"  
ద్వితీయ కథా సంపుటి ఆవిష్కరణ.
వేదిక: మధుమాలక్ష్మి ఛాంబర్ హాల్ 
(ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి) 
మొగల్రాజపురం, విజయవాడ. 
తేదీ : 08/04/2018 ఆదివారం సాయంత్రం. 05:30కి
అధ్యక్షత: డా. ఈమని శివనాగిరెడ్డి. సి ఈ వో సి సి వి ఏ
ఆవిష్కరణ: శ్రీమతి పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి
పరిచయం: చందు తులసి -యువ కథా రచయిత
కథలపై విశ్లేషణ : కాట్రగడ్డ దయానంద్ - ప్రముఖ కథారచయిత
కథావిమర్శ:అరసవిల్లి కృష్ణ విరసం
ఆత్మీయ అతిదులు : వేంపల్లి షరీప్ ప్రముఖ కథా రచయిత
జి .లక్ష్మి సాహితీ ప్రచురణలు
సాయంత్రం 05:30 కి సభ ప్రారంభం.
మితృలందరికీ ఆత్మీయ ఆహ్వానం అందిస్తూ...

-వనజ తాతినేని






కామెంట్‌లు లేవు: