28, ఆగస్టు 2024, బుధవారం

గుప్పెడు గింజలు

 కంప్యూటర్ యుగంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఆర్జించిన వారు యాప్ లను తయారుచేయగలరు, డిజిటల్ స్క్రీన్ పై ఆటలు ఆడగలరు కారు నడపగలరు యుద్దాలు చేయగలరు పంటలు పండించగలరు. వ్యవసాయదారుడైన తండ్రితో నీ వృతి గొప్పదేమీకాదని తరచూ ఆ సాఫ్ట్ట్వేర్ యువకుడు వాదనాడతాడు. తానూ వ్యవసాయం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వ్యవసాయం చేసి వరి పంటను సాగుచేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? తప్పక కథ వినండీ. 

తాలు-ఎమ్వీ రామిరెడ్డి కథ వినండీ


​⁠ 


కామెంట్‌లు లేవు: