28, మార్చి 2018, బుధవారం

రాయికి నోరొస్తే ..

మన సహ బ్లాగర్, కవయిత్రి  శ్రీమతి మంజు యనమదల (కబుర్లు కాకరకాయలు బ్లాగ్ ) "రాయికి నోరొస్తే " కథా సంపుటిని సమీక్షించి నన్ను ఆశ్చర్య పరిచారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమీక్ష "గోదావరి "  తెలుగు దినపత్రికలో ఈ సమీక్షని చూడవచ్చు. 
**************



కామెంట్‌లు లేవు: