25, జనవరి 2011, మంగళవారం

శుభాకాంక్షలు


రవీంద్రుడు జనగణమణతో..జయధ్వనులు పలికించినా..
మహ్మద్ ఇక్బాల్ సారే జహసే అచ్చాహిందు సితాః హమారా అని కీర్తించినా,
బకించంద్ర చటర్జీ వందేమాతరం గీతంతో..ప్రణ మిల్లినా..
నేతాజీ..జైహింద్ నినాదంతో జాతిని ఏక  తాటిన   నడిపించినా..
దేవులపల్లి జయ జయ ప్రియభారత జనయిత్రి అని పూజించినా..
 ఏ.ఆర్ .రహమాన్ "మా..తుజే.. సలాం" అని స్వరపరచినా..
అది మన అందరి హృదయంతరాల భారతీయ భావన.
అశోకుడు  పాటించిన  ధర్మ నిరతితొ,
బాపూజీ..అహింసా మార్గంలో..
మదర్ ప్రేమ భావనతో.. వారసత్వసంపదగా.. దేశ భక్తిని పెంపొందించుకుని..
సామాజిక భాద్యతతో.. నడుచుకుందాం.
అందరికి... గణ తంత్ర దినోత్శవ  శుభాకాంక్షలు..          

కామెంట్‌లు లేవు: