రచయిత: వి.విజయలక్ష్మి
అసలే… మూడో ఆడపిల్ల. ఆ పిల్ల పుట్టగానే తండ్రి కి ఉద్యోగం పోయింది. తాత చనిపోయాడు. పైగా ఆ పిల్లకు ఎప్పుడూ అనారోగ్యం. పోలియో ఎటాక్. ఆ పిల్ల మూగ చెముడు కూడా! అనారోగ్యంతో అప్పుడే కాసేపు అన్నట్టు వున్న పిల్లను కాశీలో గంగ వడ్డున వదిలేసి వస్తాడు తండ్రి. ఆహారం కోసం వెదుకుతున్న గద్దకు ఈ పిల్ల కనిపించింది. ఒక కన్ను ను పొడుస్తుంది.
ఆ తర్వాత ఏం జరిగింది!? పన్నెండేళ్ల తర్వాత ఒక స్త్రీ ఆ పిల్లను చూడటానికి వస్తుంది.. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో !? కథ వినండీ.. నిజంగానే విభిన్నమైన కథ ఇది. తప్పకుండా వినండీ .
మాతృత్వానికి మరోముడి - వి. విజయలక్ష్మి కథ వినండీ . ఒక మంచి కథ తప్పకుండా వినండీ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి