13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

మనిషి -మట్టి

 కథ చదవడానికి సమయం లేదా!? అయితే వినండీ.. 

రాజు-వెట్టి -వనజ తాతినేని సరికొత్త కథ వినండీ..  

మనం కడుపుకు వొక ముద్ద తింటున్నందుకు మట్టికి దాస్యం చెయ్యాలి. మట్టి కి మనిషికి అదే విడదీయరాని బంధం. 

తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసే వరకూ మట్టి తోనే అనుబంధం. ఒక బంధం విడిపోతే మరొక బంధం లతలా పెనవేసుకుపోతుంది. ఒక ఆశ నశిస్తే మరొక ఆశ చిగిరిస్తుంది. నడిపిస్తుంది. ఇదే తరతరాల జీవితం. ఇదే జీవితం. 



కామెంట్‌లు లేవు: